జనాస్త్రం ప్రతినిది మారంరెడ్డి జనార్ధనరెడ్డి
నంద్యాల … ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని వారి కార్యాలయం నందు నంద్యాల రూరల్ ఎమ్మార్వో శ్రీవాణి మర్యాదపూర్వకంగా కలిశారు.. … అనంతరం వారు మాట్లాడుతూ సమస్యలతో వచ్చే ప్రజలకు సమస్యలను పరిష్కరించే విధంగా పాలన అందించాలని తెలియజేశారు