ప్రత్యర్ధులకు షాక్ ఇచ్చే కాటసాని డైరెక్షన్ …

కర్నూలు జనవరి 08( జనాస్త్రం)

 జనాస్త్రం ప్రతినిధి; మారంరెడ్డి జనార్ధన రెడ్డి

ముందుగా జనం..వారీ వెనుక కాటసాని…
నంద్యాల్ జిల్ల ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  జరిపే సభలకు  ప్రత్యర్ధులకు షాక్ ఇచ్చేవిదంగా వ్యూహం రూపొందిస్తుంటారు అందుకే ఆయన నిర్వహించే ఏ సభకు అయినా ప్రత్యర్ధులు పదిమంది వస్తారని అంచనా వేస్తే వెయ్యి మంది వచ్చే విదంగా ప్రణాళికను రూపొందించి అమలుచేస్తారు. అమలులో కాటసాని ఉమామహేశ్వరమ్మ,తనయుడు కాటాసాని నరసింహారెడ్డితోపాటుగా ప్రతి మండలానికి అయిదు ఆరు మంది నాయకులు కీలకపాత్ర పోషిస్తారు. 

 

  • కాటాసాని ప్రజలను ఆదరించేది ఇలా
  • *అసెంబ్లీ లోని సాధారణ ఓటరు ఎవరైనా  ఫోన్ చేసిన ఉదయం 6గంటలు నుంచి నైట్ 11గంటల వరకు సొంతంగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు..
  • *ఒకవేళ మీటింగ్ లలో కానీ, దేవుడి దగ్గర ఉన్నప్పుడు పిఎ  కానీ ఇతరులు ఫోన్ లిఫ్ట్ చేసి సారు పూజా,మీటింగ్ ముగిసిన తరువాత మాట్లాడుతాడని చెబుతారు.
  • *టీటీడీ మెంబర్ గా ఉన్నంత కాలం లెటర్ అడిగితే ముందుగా తనకు ఓటేసే వారికి ఇస్తారు. ఆతరువాతనే  VIP లకు ,బంధువులకు..
  • *బీద వాళ్లకు govt స్కీమ్ అందకుంటే పార్టీలు తో సంబంధం లేకుండా ఇవ్వాలని ఆఫీసర్స్ కు చెబుతారు.
  • *ఆయన చెప్పేసరికి స్కీము లు అందుబాటు లో లేకుంటే అధికార్లకు తరచూ గుర్తు చేస్తు లబ్ది జరిగేవిదంగా చూస్తారు
  • *సీఎం ఓర్వకల్లు వచ్చినప్పుడు, తాను జడ్ పి మరియు  కలెక్టర్ ఆఫీస్ లకు వెళ్లినప్పుడు తన ఫిర్యాదులు ఏమైనాయని తరుచూ నీలదీస్తు ఉంటాడు..
  • *బీద, దనీక అనే తేడలేకుండా ఎవరు  ఫంక్షన్ కు పిలిచీనా హాజరవుతాడు
  • *వారు చారు ,అన్నం పెట్టిన,అరుగు మీద  కూర్చుని తిని సంతోషంగాథ్యాంక్స్   చెప్పి వెళ్తారు..
  • ఇలా ప్రజలను మెప్పించడానికి ఏ అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకుంటూ తలలో నాలుకలాగా పాణ్యం ఓటర్లకు అందుబాటులో ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *